సీదిరి పర్యటనను విజయవంతం చేయండి.

570చూసినవారు
సీదిరి పర్యటనను విజయవంతం చేయండి.
వైసీపీ పలాస నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 11 గురువారం 10వ వార్డు లో పర్యటించనున్నారని వార్డు కౌన్సిలర్ సర్వాన గీతారవి తెలిపారు. సోమవారం వార్డు పరిధిలో ప్రచార కార్యక్రమం లో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. రానున్న ఎన్నికలలో శాసన సభ్యులు గా పోటీచేయచున్న అప్పలరాజు, జిల్లా పార్లమెంట్ అభ్యర్థి పెరాడ తిలక్ ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్