కందిరీగ ల దాడిలో పదిమందికి గాయాలు

7521చూసినవారు
పలాస నియోజకవర్గం మందస రైల్వే స్టేషన్ లో గురువారం రైల్వే ప్రయాణికులకు పై కందిరీగలు దాడి చేయడంతో 10మంది ప్రయాణికులు గాయాల పాలయ్యారు. వారిని హరిపురం ఆసుపత్రికి వెంటనే తరలించారు. ఉదయం 11. 30 గంటలకు ఇంటర్ సిటీ ట్రైన్ కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్న టైంలో కందిరీగలు చుట్టు ముట్టాయి. కొందరు గాయాలు పాలుకాగా, మరికొందరు. ప్రయాణికులు రైలు బండి ఎక్కలేక ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్