సత్యదేవుడి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న కలిశెట్టి

67చూసినవారు
కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని (సత్యదేవుడు) ఎచ్చెర్ల టీడీపీ సీనియర్ నేత, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం దర్శించుకున్నారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో గెలిచి, చంద్రబాబు ముఖ్యమంత్రి ఆయన సందర్బంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు కలిశెట్టి తెలిపారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్