ఓడీఎఫ్ సర్వే సత్వరమే పూర్తి చేయండి

61చూసినవారు
ఓడీఎఫ్ సర్వే సత్వరమే పూర్తి చేయండి
గ్రామాల స్వచ్ఛత సర్వేను వారం రోజుల్లోగా మండలంలో పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు ఎంపీడీవో వి. నీరజ సూచించారు. కంచిలి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సర్వే చేసిన తర్వాత అంచనా వేసి ప్రభుత్వం చేపట్టే చర్యల ద్వారా స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఏర్పడుతోందని ఎంవోటీపీ పి. చాణక్య అన్నారు.

సంబంధిత పోస్ట్