టిడిపి నాయకుల హామీలను నమ్మొద్దు

56చూసినవారు
టిడిపి నాయకుల హామీలను నమ్మొద్దు
ఎన్నికల ముందు టీడీపీ నాయకులు ఇస్తున్న హామీలను ప్రజలు నమ్మవద్దని మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ అన్నారు. ఇచ్ఛాపురం మండలం ముచ్చింద్ర పంచాయతీ పరిధిలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేదల పక్షాన పోరాటం చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగన్ ను మరోసారి సిఎంగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలకు ఫాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్