ఇచ్చాపురం కాంగ్రెస్ అభ్యర్థిగా మాసుపత్రి చక్రవర్తి రెడ్డి

1041చూసినవారు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. అందులో భాగంగా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని 8 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీటీసీ మాసుపత్రి చక్రవర్తి రెడ్డిని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పార్టీ కార్యాలయం వద్ద మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్