బాధ్యతతో సేవలందిస్తా..

58చూసినవారు
తనపై నమ్మకంతో ఇచ్చాపురం నియోజకవర్గం ప్రజలు ముచ్చటగా మూడోసారి గెలిపించారని, దీంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని ఎమ్మెల్యే అశోక్ అన్నారు. కవిటి మండలంలోని కమలాయిపుట్టుగ గ్రామస్తులు శనివారం ఆయనకు దుశ్శాలువ కప్పి సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అభిమానానికి పాత్రుడునైన తాను వారి నమ్మకాన్ని వమ్ము చేయనని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్