Apr 07, 2024, 12:04 IST/సిరిసిల్ల
సిరిసిల్ల
చేనేత కార్మికుడు ఆత్మహత్య
Apr 07, 2024, 12:04 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల పట్టణం రాజీవ్ నగర్ కు చెందిన సిరిపురం లక్ష్మీనారాయణ(65) గత రెండు నెలలుగా ఉపాధి లేక, ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై శనివారం ఇంటి వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.