చేపలు అమ్ముకుంటూ ఎన్నికల బరిలో.. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు

4428చూసినవారు
పోలాకి మండలం యాట్ల బసివలసకు చెందిన కాయ దుర్గారావు, అతని భార్య కాయ కామేశ్వరి నరసన్నపేటలో చేపలు అమ్ముకుంటూ 2024 ఎన్నికల బరిలో నిలిచారు. కాయ దుర్గారావు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా, ఆయన భార్య కాయ కామేశ్వరి అదే పార్టీలో నరసన్నపేట నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. చేపలు అమ్ముకుంటూ బరిలో నిలిచిన వీరిని స్థానికులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్