పలాస వైసిపిలో చేరికల పర్వం

584చూసినవారు
పలాస నియోజకవర్గం మందస మండలం బహాడపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ బొడ్డు హరికృష్ణ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో సోమవారం చేరారు. వారికి మంత్రి సాదరంగా ఆహ్వానించి కండువా వేసారు. మన ప్రాంతం మనమే అభివృద్ధి చేసుకోవాలన్న అభిప్రాయంతో రావడం ఎంతో అభినందనీయం అని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అగ్గున్న సూర్యారావు, పాలిన శ్రీనివాస్, బొడ్డు ఉదయ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్