పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేటలో క్లస్టర్ ఇంఛార్జి పుచ్చ ఈశ్వరరావు ఆధ్వర్యంలో టిడిపి గెలుపు కోసం శనివా
రం ప్రచారాన్ని నిర్వహించారు. పలాస నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష, ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడును అ
త్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కర్ని రమణ , వసంత స్వామి, గోవిందు పాపారావు, దున్న షణ్మ
ుఖరావు,
అట్టాడ రఘు పాల్గొన్నారు.