టిడిపి గెలుపు కోసం ప్రచారం చేసిన నాయకులు

60చూసినవారు
టిడిపి గెలుపు కోసం ప్రచారం చేసిన నాయకులు
పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేటలో క్లస్టర్ ఇంఛార్జి పుచ్చ ఈశ్వరరావు ఆధ్వర్యంలో టిడిపి గెలుపు కోసం శనివారం ప్రచారాన్ని నిర్వహించారు. పలాస నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష, ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కర్ని రమణ , వసంత స్వామి, గోవిందు పాపారావు, దున్న షణ్ముఖరావు, అట్టాడ రఘు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్