రాజస్థాన్ టార్గెట్ 184

56చూసినవారు
రాజస్థాన్ టార్గెట్ 184
జైపూర్‌లో రాయల్ చాలెంజర్స్ బ్యాటర్లు మెరిశారు. విరాట్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కడంతో RCB 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. కోహ్లీ 113*, డుప్లిసెస్ 44, పరుగులతో రాణించారు. మాక్స్‌వెల్ 1, యువ బ్యాటర్ సౌరవ్ చౌహాన్ 9 పరుగులతో నిరాశ పరిచారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 2, బర్గర్ ఒక వికెట్ తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్