పలాస నియోజకవర్గం మందస మండలం, సిద్దిగాం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఖాళీ దాదాపు ఖాళీ అయిందని రాష్ట్ర మంత్రి డాక్టర్ ఎస్. అప్పలరాజు అన్నారు. టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో బుధవారం మంత్రి సమక్షంలో వైసిపి పార్టీ కండువాను కప్పుకున్నారు. వారిని పార్టీ లోనికి ఆహ్వానించి వైసిపి విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు.