జగన్ ప్రభుత్వంలో గిరిజనుల సంక్షేమం సున్నా

556చూసినవారు
పలాస నియోజకవర్గం మందస మండలం కొండలోగామ్ పంచాయితీ చాపరాయి, రామరాయి, గెడ్డవీధి, కొండలోగామ్ గ్రామాలకి చెందిన వైసీపీ కార్యకర్తలు సుమారు 50 కుటుంబాలు పలాస నియోజకవర్గ ఎన్ డి ఏ కూటమి అభ్యర్థి గౌతు శిరీష సమక్షంలో శుక్రవారము టీడీపిలో చేరారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన నాయకులు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం త్రాగునీరు కూడా ఇవ్వలేదని, గిరిజనులకు అందాల్సిన సంక్షేమ పథకాలను రద్దు చేశారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్