గంజాయితో పట్టుబడిన నలుగురు యువకులు

10025చూసినవారు
పాతపట్నం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీల్లో భాగంగా గజపతి జిల్లా నుండి హైదరాబాద్ కి తరలిస్తున్న గంజాయిని సోమవారం పట్టుకున్నారు. నలుగురు యువకుల నుండి 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మహమ్మద్ యాసిన్ తెలిపారు. ఈ నలుగురు యువకులు ఒడిస్సా రాష్ట్రంలో మోహన బ్లాక్, ఆడవ గ్రామానికి చెందినవారనీ, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్