మారుమూల పల్లెలకు సైతం వైద్య సేవలు

50చూసినవారు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుమూల పల్లెల్లోకి సైతం వైద్య సేవలను విస్తరింపజేశారని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. ఆమె బుధవారం హిర మండలంలోని బొత్తాడ సింగి, తురకపేట గ్రామాల్లో నిర్మించిన హెల్త్ వెల్నెస్ సెంటర్లను ప్రారంభించారు. అనంతరం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యశ్రీ 25 లక్షల పెంపు ప్రతులను విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్