శ్రీ శ్రీ రాజులమ్మ తల్లి యాత్రకు తరలి వచ్చిన భక్తులు

572చూసినవారు
శ్రీ శ్రీ రాజులమ్మ తల్లి యాత్రకు తరలి వచ్చిన భక్తులు
శ్రీకాకుళం జిల్లా గార మండలం వత్సవలస గ్రామంలోని వెలిసి యున్న శ్రీ శ్రీ రాజులమ్మ తల్లి యాత్ర మహోత్సవ సందర్భంగా ఆదివారం నాడు చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి 3లక్షల మంది వరకు తరలి వచ్చారు. రాజులమ్మను దర్శించుకొని తల్లి యొక్క ఆశీస్సులు పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్