ఫించన్ల పంపిణీ తీరును పరిశీలించిన కలెక్టర్

84చూసినవారు
ఫించన్ల పంపిణీ తీరును పరిశీలించిన కలెక్టర్
ఎచ్చెర్ల మండలం పొన్నాడ, బొంతలకోడూరు గ్రామాల్లో ప్రారంభమైన ఎన్. టీ. ఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులు వృద్ధులు, వికలాంగుల ఇంటి వద్దకే వెళ్లి ఫించన్ పంపిణీ చేయాలన్నారు. పింఛన్ పంపిణీలో రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్