మాజీ సైనికులకు కార్పొరేషన్ ప్రకటనపై హర్షం: కేంద్రమంత్రి

74చూసినవారు
మాజీ సైనికులకు కార్పొరేషన్ ప్రకటనపై హర్షం: కేంద్రమంత్రి
దేశం కోసం సరిహద్దుల్లో సేవలందిస్తున్న సైనికులు, మాజీ సైనికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం స్పష్టం చేశారు. శ్రీకాకుళం క్యాంపు కార్యాలయం నుండి ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్