మాస్టర్స్ డిగ్రీ అందుకున్న మంత్రి తనయుడు

56చూసినవారు
టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తనయుడు కింజరాపు కృష్ణ మోహన్ నాయుడు విదేశాలలో మాస్టర్స్ డిగ్రీని సోమవారం అందుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్ హమ్లో ఎమ్మెస్సీ(బిజినెస్ మేనేజ్ మెంట్) లో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేసిన సందర్భంగా యూనివర్సిటీ అధికారులు ఆయనకు సోమవారం పట్టాను అందజేశారు. ఈ మేరకు కృష్ణ మోహన్ నాయుడును కుటుంబసభ్యులు అభినందించారు.

సంబంధిత పోస్ట్