సంతబొమ్మాలి: కన్న తల్లే చిన్నారులను చంపింది'

64చూసినవారు
సంతబొమ్మాలి మండలం కుమందానివానిపేట గ్రామంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటనలో కన్నతల్లి దుర్గ చిన్నారులకు విషమిచ్చి చంపిందని టెక్కలి రూరల్ సీఐ శ్రీనివాసరావు నిర్ధారించారు. ఈ మేరకు మంగళవారం ఘటనా స్థలంలో చిన్నారుల మృతదేహాలు పరిశీలించి విచారణ చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురై కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలిపి చిన్నారులకు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్