నర్సింగపల్లి సచివాలయం సందర్శించిన టెక్కలి డిఎల్పిఓ

162చూసినవారు
నర్సింగపల్లి సచివాలయం సందర్శించిన టెక్కలి డిఎల్పిఓ
టెక్కలి మండలం నర్సింగపల్లి గ్రామ సచివాలయంను టెక్కలి డిఎల్పిఓ ఐ. వి. రమణ విజిట్ చేశారు. సిబ్బంది పనితీరు, హాజరు, జగనన్న సురక్ష కార్యక్రమం కోసం సూచనలు జారీ చేశారు. అనంతరం చెత్త నుండి సంపద కేంద్రాన్ని పరిశీలించి ఆదాయం పెంచాలని, ప్రతి రోజు చెత్త సేకరించి షెడ్ వద్ద సెగ్రేగేషన్ చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. పంచాయితీ సెక్రటరీ రమేష్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్