ఓటమి భయంతోనే టీడీపీలో చేరికల డ్రామాలు

57చూసినవారు
ఓటమి భయంతోనే టీడీపీలో చేరికల డ్రామాలు
టీడీపీ అద్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఈ ఎన్నికల్లో ఓడిపోతానని భయంతో ప్రతీరోజు వైకాపా నాయకులు టీడీపీలో కలుస్తున్నారని చేరికల డ్రామా అడుతున్నారని మండల వైకాపా నాయకులు రోణంకి ఉమామల్లేశ్వరరావు, నూక సత్యరాజు, కవిటి రామారాజు తదితరులు అన్నారు. కోటబొమ్మాలిలో మంగళవారం విలేకర్లుతో మాట్లాడుతూ ప్రజలకు మభ్య పెట్టేందుకు టీడీపీ వారికే పార్టీ కండువ వేసి పోటోలు తీసి సోషల్‌మీడియాలో పెడుతున్నారని వారు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్