ఏపీలో మంత్రులు, అధికారుల సబ్ కమిటీ సమావేశం

72చూసినవారు
ఏపీలో మంత్రులు, అధికారుల సబ్ కమిటీ సమావేశం
ఏపీలో మంత్రులు, అధికారుల సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, ప్రకృతి విపత్తుల ప్రభావంపై సమావేశంలో చర్చించారు. మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన మంత్రులు, అధికారుల కమిటీ భేటీ అయింది. సబ్ కమిటీ సభ్యులుగా పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ధూళిపాళ్ల తదితరులు ఉన్నారు. రైతులందరికి పంటల బీమా అమలు చేయాలని సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరగాలని సబ్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్