టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన స్థానాలివే!

1080చూసినవారు
టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన స్థానాలివే!
బీజేపీ, జనసేనతో పొత్తులో భాగంగా టీడీపీకు 144 అసెంబ్లీ స్థానాలు కేటాయించగా, 139 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. తెలుగుదేశం ప్రకటించిన మొదటి జాబితా అభ్యర్థుల్లో పి.గన్నవరం, అనపర్తి, అరకు స్థానాలను జనసేన, బీజేపీకి సర్దు బాటు చేశారు. దీంతో చీపురుపల్లి, పాడేరు, భీమిలి, దర్శి, రాజంపేట, ఆలూరు, అనంతపురం, గుంతకల్లు స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్