సీట్ల సర్దుబాటుపై
టీడీపీ-
జనసేన ఫోకస్ పెట్టింది. ఎక్కువ స్థానాలు కావాలని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నట్లు సమాచారం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో సీటు కావాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు తెలుస్తోంది. కాసేపట్లో అమరావతిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. జనసేనకు 25 స్థానాలు
టీడీపీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలో పవన్ ఎక్కువ సీట్లు ఆశిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.