నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ మృతి

58చూసినవారు
నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ మృతి
నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ (82) ఆదివారం తెల్లవారుజామున మరణించారు. ఆయన గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో మరణించారని వైద్యులు తెలిపారు. అయితే గత నెల చివరలో ఆయన సాధారణ వైద్య పరీక్షల తర్వాత చికిత్స కోసం యునైటెడ్ స్టేట్స్‌కు వెళతానని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గింగోబ్ విండ్‌హోక్‌లోని లేడీ పోహంబా ఆస్పత్రిలో గింగోబ్ మరణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్