భద్రాచలం ఆలయంలో భక్తుల రద్దీ

74చూసినవారు
భద్రాచలం ఆలయంలో భక్తుల రద్దీ
భద్రాచలం రామాలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక దర్శనానికి గంట సమయం, ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం లక్ష్మణ సమేత సీతారాములకు అర్చకులు విశేష అభిషేకాలు నిర్వహించారు. బంగారు పుష్పాలతో అర్చన చేశారు. భక్తులతో భద్రాచలం ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్