లంచ్‌ బ్రేక్‌.. భారత్‌ స్కోరు 130/4

77చూసినవారు
లంచ్‌ బ్రేక్‌.. భారత్‌ స్కోరు 130/4
విశాఖ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు తొలి సెషన్‌ ముగిసింది. ఈ సెషన్‌లో భారత్‌ 4 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్‌ (2), గిల్‌ (60) ఉన్నారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో అండర్సన్‌ 2, హర్ట్‌లీ, రెహాన్‌ చెరో వికెట్‌ తీశారు. ప్రస్తుతం భారత స్కోరు 130/4 (35 ఓవర్లు).

సంబంధిత పోస్ట్