కార్యకర్తలకు అన్నం వడ్డించిన పేర్ని నాని

73చూసినవారు
దెందులూరులో వైసీపీ సిద్ధం సభ శనివారం నిర్వహించారు. ఈ సభకు మచిలీపట్నం నియోజకవర్గ కార్యకర్తలతో మాజీ మంత్రి పేర్ని నాని హాజరైయ్యారు. అయితే తానే స్వయంగా బస్సు డ్రైవింగ్ చేస్తూ కార్యకర్తలను పేర్ని నాని సభకు తీసుకెళ్లారు. సభకు వెళ్లిన తన నియోజకవర్గ కార్యకర్తలకు పేర్ని నాని స్వయంగా అన్నం వడ్డించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్