గీతాంజలి మృతిపై
టీడీపీ స్పందించింది. గీతాంజలి రైలు యాక్సిడెంట్ ఈ నెల 7న జరిగింది. ఐదేళ్లు అమ్మఒడి ఇచ్చారని, ఇళ్లు కట్టించారని ఆమె మాట్లాడేసరికి..
వైసీపీ చేయిస్తున్న ఫేక్ ప్రచారం అని సోషల్ మీడియాలో ఈ నెల 8 నుంచి పోస్టులు మొదలయ్యాయని
టీడీపీ ట్వీట్ చేసింది. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? అంటూ ప్రశ్నించింది. ఆమె మృతి వెనుక ఉన్న ఆ ఇద్దరు
వైసీపీ నేతలు ఎవరు? ఆమె మృతికి కారణం ఎవరో తేలాలి అంటూ ట్వీట్ చేసింది.