కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

70చూసినవారు
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లా మధుగిరి తాలూకాలో ఆదివారం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని.. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను స్థానికి ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్