8 రోజులుగా బస్సులోనే సీఎం చంద్రబాబు

56చూసినవారు
8 రోజులుగా బస్సులోనే సీఎం చంద్రబాబు
విజయవాడ వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే గత ఎనిమిది రోజులుగా విజయవాడ కలెక్టరేట్ ఆవరణలో నిలిపిన బస్సులోనే ఆయన బస చేస్తన్నారు. ప్రతి రోజూ తప్పనిసరిగా మూడు, నాలుగు గంటల పాటు ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడుతున్నారు. వరద బాధితులకు సహయక చర్యలపై దగ్గరుండి సమీక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్