సీఎం జగన్‌కు భద్రత పెంచిన కేంద్రం

575చూసినవారు
సీఎం జగన్‌కు భద్రత పెంచిన కేంద్రం
సీఎం జగన్‌పై విజయవాడలో చోటు చేసుకున్న దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఆయన వ్యక్తిగత భద్రతను పెంచేలా తక్షణ చర్యలకు దిగింది. ఇప్పుడున్న భద్రతకు అదనంగా సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ రంగంలోకి దించనుంది. ప్రస్తుతం జగన్ బస చేస్తోన్న నైట్ క్యాంప్‌లకు అక్టోపస్ బలగాలు, పోలీసులను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్