శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం

50చూసినవారు
శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం
గత ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. శుక్రవారం అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘విభజన జరిగినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి. గతంలో పింఛన్లు కూడా రావనే పరిస్థితులు వచ్చాయి. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకే ఆదాయం తక్కువ. సమైక్యాంధ్రప్రదేశ్‌లో ఏపీకి 46 శాతం ఆదాయం వచ్చింది. 52 శాతం జనాభా ఉన్న ఏపీకి 46 శాతం ఆదాయం వచ్చింది.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్