JCBపై వెళ్లి బాధితులను పరామర్శించిన సీఎం

59చూసినవారు
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. కాన్వాయ్, ఇతర వాహనాలు వెళ్లలేని ప్రాంతాల్లోకి జేసీబీ ఎక్కి వరద కాలనీలను పరిశీలిస్తున్నారు. జేసీబీ కూడా వెళ్లలేని కాలనీల్లో చంద్రబాబు నీటిలో నడుచుకుంటూ బాధితులతో మాట్లాడుతున్నారు.
నాలుగు గంటలుగా విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటిస్తూ.. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్