ఆ విషయంలో కూటమి ప్రభుత్వం విఫలం: జగన్

81చూసినవారు
ఆ విషయంలో కూటమి ప్రభుత్వం విఫలం: జగన్
విజయవాడలో బుడమేరు మాదిరిగానే ఏలేరు రిజర్వాయర్ వరద ఉధృతి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నా పట్టించుకోలేదని, ప్రజలను అప్రమత్తం చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్ వాటర్ మేనేజ్‌మెంట్‌లో నిర్లక్ష్యం కనిపించిందన్నారు.

సంబంధిత పోస్ట్