బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ (వీడియో)

81చూసినవారు
వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్‌లో జరిగిన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు వివరాల ప్రకారం.. ‘బాలికతో నిందితుడు విఘ్నేశ్‌కు చాలా రోజుల పరిచయం ఉంది. ప్రేమించుకుని విడిపోయారు. కొన్ని నెలల తర్వాత బాలికతో మాట్లాడాలని పిలిచి బద్వేల్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ లైంగికంగా కలిశారు. పెళ్లి చేసుకోమని బాలిక ఒత్తిడి చేయడంతో విఘ్నేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్