ఏపీలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు

69చూసినవారు
ఏపీలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు
ఏపీలో మరో విషాదం చోటు చేసుకుంది. గన్నవరం నియోజకవర్గం లింగయాస్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు పక్కనే ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. మొత్తం ఏడుగురు బీటెక్ ఫైనలియర్ విద్యార్థులు చెరువులో స్నానానికి వెళ్లారు. సెల్ఫీల మోజులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పాలడుగు దుర్గారావు, జే. వెంకటేష్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఐదుగురు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్