ప్రసాదంలో మత్తు మందు కలిపి యువతిపై బాబా అత్యాచారం (వీడియో)

71చూసినవారు
ఓ బాబా మత్తు మందు ఇచ్చి తనపై అత్యాచారం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్‌లోని ఖేడీ దతుంజలాలోని క్షేత్రపాల్ ఆలయానికి చెందిన బాబా బాలక్‌నాథ్‌ కారులో వెళుతుండగా తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఆశ్రయించింది. దీంతో బాబాతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్