ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ కనిపించదు: వేణు స్వామి

35053చూసినవారు
ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ కనిపించదు: వేణు స్వామి
ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ జాతకం ప్రకారం అతనికి తిరుగులేదని చెప్పారు. మరోసారి జగన్ సీఎం అవుతారన్నారు. చంద్రబాబుకు కొన్ని గ్రహాలు అనుకూలంగా లేవని, ఆయనకు ఎలాంటి రాజయోగం లేదని తేల్చి చెప్పారు. ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఎదగలేడన్నారు. ఎన్నికల తర్వాత ఏపీలో ఒక రాజకీయ పార్టీ కనుమరుగవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్