వైసీపీ గెలిచిన 11 స్థానాలు ఇవే

43411చూసినవారు
వైసీపీ గెలిచిన 11 స్థానాలు ఇవే
పులివెందుల - వైఎస్ జగన్, పాడేరు - మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బద్వేల్ - దాసరి సుధా, రాజంపేట - ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మంత్రాలయం - వై. బాలనాగిరెడ్డి, ఆలూరు - బూసినే విరుపాక్షి, దర్శి - శివ ప్రసాద్, తంబళ్లపల్లె - పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఎర్రగొండపాలెం - తాటిపర్తి చంద్రశేఖర్, అరకు - రేగం మత్స్యలింగం.

సంబంధిత పోస్ట్