వాలంటీర్లపై మా నిర్ణయం ఇదే: అచ్చెన్నాయుడు

7854చూసినవారు
వాలంటీర్లపై మా నిర్ణయం ఇదే: అచ్చెన్నాయుడు
వాలంటీర్లపై బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన జీతాలు, సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న కొందరు వాలంటీర్లు వైసీపీ ఎమ్మెల్యే, అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డితో కుమ్మకై అరాచకాలు, ఆగడాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్