టీడీపీ ప్రభుత్వం టార్గెట్ ఇదే

70చూసినవారు
టీడీపీ ప్రభుత్వం టార్గెట్ ఇదే
కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటంలో టీడీపీ కీలకంగా మారింది. రాష్ట్ర ప్రయోజనాలే అంతిమ లక్ష్యంగా టీడీపీ పని చేస్తోంది. స్పీకర్, కేంద్ర మంత్రి పదవులు, కీలక శాఖల కోసం డిమాండ్ చేయకుండా రాష్ట్రానికి అన్ని విధాలుగా అండదండగా ఉండాలన్న షరతు మాత్రమే విధించి పని చేస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి పని చేస్తూ విభజన హామీలు నెరవేర్చుకోవడంతో పాటు రాష్ట్రాభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది.

సంబంధిత పోస్ట్