'గత ఐదేళ్లలో తిరుమలను అధ్వానంగా మార్చారు'

76చూసినవారు
'గత ఐదేళ్లలో తిరుమలను అధ్వానంగా మార్చారు'
తిరుమలను గత ఐదేళ్లలో అధ్వానంగా మార్చారని సీఎం చంద్రబాబు విమర్శించారు. 'దర్శనం కోసం బ్లాక్‌లో టికెట్లు అమ్ముకున్నారు. తిరుమల కొండపై నాన్‌వెజ్ తీసుకొచ్చారు. వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పారు. పెళ్లి, పేరంటానికి శ్రీవారిని తీసుకెళ్లారు. వెంకన్నకు ద్రోహం తలపెడితే ఈ జన్మలోనే శిక్ష తప్పదు. తిరుమల మొత్తం ప్రక్షాళన చేస్తాం. తిరుమలలో ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండొద్దు' అని చంద్రబాబు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్