దామలచెరువు వద్ద భారీగా ఏర్పాట్లు

2630చూసినవారు
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరికాసేపట్లో పూతలపట్టు నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు. ఈక్రమంలో బుధవారం చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు చేశారు. భారీ కటౌట్లు, భారీ పూలమాలలను సిద్ధం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్