చిత్తూరులో జిల్లా న్యాయమూర్తుల వర్క్ షాప్

60చూసినవారు
చిత్తూరు జిల్లా కోర్టులో జిల్లా జడ్జి భీమారావు ఆధ్వర్యంలో శనివారం జిల్లా న్యాయమూర్తుల వర్క్ షాప్ నిర్వహించారు. హైకోర్టు జడ్జీ కృష్ణమోహన్ వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసుల గురించి సమీక్షించారు. త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జిల్లా జడ్జి అన్వర్ భాష, రాటకొండ మురళి, శ్రీనివాసరావు, న్యాయమూర్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్