విజయవాడ వరద బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది

60చూసినవారు
విజయవాడ వరద బాధితులు అందరిని ప్రభుత్వం ఆదుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరూ విజవాడలో పర్యటిస్తున్నారని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంచల బాబు యాదవ్ అన్నారు. అలాగే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో 7, 17, 20 వ డివిజన్లలో వరద బాధితులకు ఆహార పొట్లాలు, పాలు, నిత్యవసర సరుకులు అందజేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్