కుప్పంలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

76చూసినవారు
కుప్పంలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కడ పిడి వికాస్ మర్మత్ తెలిపారు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలు ఏదైనా సమస్యలు ఉంటే ఈ కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్