విద్యార్థినికి తీవ్ర గాయాలు

77చూసినవారు
విద్యార్థినికి తీవ్ర గాయాలు
మిద్ది పైన బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి విద్యార్థిని తీవ్రంగా గాయపడినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. వారి వివరాలు మేరకు పుంగనూరు మండలం ఈడిగపల్లి కు చెందిన బాబా ఫక్రుద్దీన్ కుమార్తె విద్యార్థిని ముస్కాన్ గురువారం బట్టలు ఉతికి మిద్ది పైన ఆరేస్తుండగా, ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడింది. ప్రమాదంలో గాయపడిన బాధితురాలిని వెంటనే 108 లో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్